మనసుపొరలను తాకిన నవల.డ్రామా ఎమోషన్స్ ఉత్కంఠ మనుష్యుల బాలఃనతలతో ఆదుకునే స్మామీజీల వికృతరూపం సత్యవర్ధన ఉరికొయ్యకు వేలాడుతూ కథానాయకుడికి చేసిన వేడుకోలు,సంవత్సరాల కష్టపడి సంపాదించిన సర్టిఫికెట్స్ విలువను నిలదీసిన సంఘటన,ఆముక్తమాల్యద అమాయకత్వం,బామ్మ వ్యక్తిత్వం, ఇలా ప్రతీ అంశం,సంఘటన కథనం అద్భుతం...అనే మాట చాలాచిన్నది.హాస్యంలో విషాదం,మాటల్లో ధైర్యం,అక్షరాల్లో అనుభూతి,.అన్నీ కలిస్తే మరణశాసనం నవల.
