ఇప్పటికీ దొంగస్వాములు వున్నారు.ప్రవల్లిక లాంటి అమాయకపు అమ్మాయిలు వున్నారు.ఈ నవలలోని పాత్రలు మనకు ఎక్కడో ఎప్పుడో తారసపడ్డట్టు అనిపిస్తాయి.భీష్మాచార్య యాత్ర హైలెట్
ఎక్కడ ప్రజలు అమయకత్వం ఊపిరి పోసుకుంటుందో అక్కడ అవకాశ వాదం విష సర్పం ఈ వ్యవస్థను విషపూరితం చేయడానికి సిద్దమవుతుంది.ఇది అక్షరసత్యం ,
