ఇలాంటి విభిన్నమైన కథలు అరుదుగా వస్తుంటాయి.కుబేరుడు అప్పు ఇవ్వడం..ఏడుకొండలవాడు సాక్షిగా ఉండడం ఆ డబ్బును ఎలా వసూలు చేసుకోవాలో చెప్పడం.
వడ్డీ ఇవ్వని వైభవ్ ను కారుతో సహా పైకి తీసుకువెళ్లిన కుబేరుడి తెలివితేటలూ , ,అనాథశరణాలయం.దేవుడిని నమ్మని హీరో, అద్భుతమైన కథాకథనం .ఆహ్లాదకరమైన సందేశాత్మక హాస్యనవల.పాతికేళ్ల క్రితం ( ఆంధ్రభూమిలో ) నేను చదివిన కుబెరయ నవలకు సీక్వెల్ కాబోలు.
