" మాయాశిల్పం..మంత్రఖడ్గం " నవల మమ్మల్ని గంధర్వలోకానికి తీసుకువెళ్ళింది.
మణిమేఘన మాటలు ముద్దుముద్దుగా వున్నాయి.
*నేనెవరిని? మీరెవరు? అని ప్రశ్నించిన మణిమేఘనను చూస్తుంటే శ్రీదేవి కళ్ళముందు కదలాడింది.
కథనం దృశ్య ప్రదానంగా మారి కళ్ళముందు దృశ్యాలను ఆవిష్కరించింది.
కాంతారావు గారిని మీరు కలుసుకున్న సందర్భం వివరిస్తుంటే మనస్సు అర్త్త్రమైంది .నాకు ఇష్టమైన జానపద కథానాయకుడు.
ఇంత మంచి నవల అందించినందుకుకు ధన్యవాదాలు.
