Comment(s) ...
జానపద నవలా సాహిత్యాన్ని మరోసారి పాఠక ప్రపంచానికి పరిచయం చేస్తోన్న కినిగె ప్రయత్నం అభినందనీయం.అడపా చిరంజీవి గారి రవ్వలమేడ ,దెయ్యాల దిబ్బ వజ్రాల హారం.వజ్రాలదీవి నవలలు అలనాటి అద్భుతమైన స్వర్ణయుగాన్ని ముందుకు తీసుకువచ్చింది.
జానపద కథానాయకుడు మహారాజు ...చోరులు ..మాయలు మంత్రాలూ ....,వజ్రాలదీవిలో కథానాయకుడి సాహసాలు...ఖడ్గవిద్య విన్యాసాలు.రాబిన్ హుడ్ కథలను కాశీమజిలీ కథలను.అరేబియన్ నైట్స్ కథలను గుర్తుకు తెస్తున్నాయి.
ఒక్కసారి చదివితే ఈ నవలలు చదవకుండా వదిలిపెట్టరని నా నమ్మకం. ..విజయార్కె
www.manrobo.com
