-
-
సౌందర్యలహరి - మోహన్ పబ్లికేషన్స్
Soundaryalahari Mohan Publications
Author: Adi Sankaracharyulu
Publisher: Mohan Publications
Pages: 32Language: Telugu
Description
భక్తులారా! కేవలం "శంకరో శంకరః” అన్నారు. శ్రీకైలాసవాసుడైన పరమశివుడే లోకాన్ని రక్షించడానికి ఆదిశంకరులుగా అవతరించారు. ప్రస్థాన త్రయీభాష్యం వ్రాశారు. అందరికీ అందుబాటులో ఉండడానికీ, ప్రత్యేకంగా శ్రీదేవీ ఉపాసకులకు సర్వమూ అనుగ్రహించడానికి ప్రస్థానత్రయానికన్నా, అన్నివిధాలా మిన్నగా యీ మహాగ్రంధాలు లఘువుగా, కనిపించినవి రచించారు. యిందు త్రివిధములగు ఆకాశతత్త్వముతో వినిర్మింపబడిన మానవ శరీరమందు సుషుమ్నానాడికి వెనుకభాగాన బ్రహ్మరంధ్రంనుండి మూలాధార పర్యంతం వ్యాపించే ఆకాశం కేవలం పరాశక్తిని గూర్చి యిందు అపూర్వంగా వ్రాయబడింది.
- విద్యారణ్యస్వామి
Preview download free pdf of this Telugu book is available at Soundaryalahari Mohan Publications
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE